వెల్లుల్లి పాలను తయారు చేయడానికి ముందుగా ఒక పాన్ తీసుకుని అందులో పాలు మరిగించాలి. అనంతరం అందులో 3-4 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి మళ్లీ మరిగించాలి. తరువాత చిటికెడు ఎండుమిర్చి, అందులో 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. మరోసారి ఈ మిశ్రమాన్ని మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి. పాలు తగినంత వెచ్చగా ఉన్నప్పుడే ఒక కప్పులో వడకట్టి అందులో చక్కెరకి బదులుగా తాటిబెల్లం లేదా 1/2 టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ పాలను గోరువెచ్చగా తాగితే మంచి ఫలితాలు లభిస్తాయి.
#sextips #sextipstelugu #sexproblemstelugu #coronalatestupdate #teluguhealthtips #summerhealthtips
thanks for watching😊#sakhitvtelugu
コメント